రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న నేపధ్యంలో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందని, అధ్యక్ష పదవిని గాంధీలు వేరొకరికి బదిలీ చేయాలని సీనియర్ నేత కపిల్ సిబల్ తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిప�
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ గాంధీయే చేపట్టాలని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ అభిప్రాయపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ ప్ర�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం, జీ23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకా�
అబద్ధం అన్న ప్రాతిపదిక మీదనే ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ధర్మం ఆధారంగా కాకుండా… అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గతం
ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి, గద్దెనెక్కాలని కాంగ్రెస్ పట్టు దలతో వుంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కచ్చితంగా పార్టీ చెప్పకపోయినా…. అధికారాన్ని మాత్రం జేచిక్క�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని భారత్కు సురక్షితంగా తీసుకురావ�
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్త
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు, పెట్రో ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే త�