సంస్కారాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసులు నమోదు చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల�
ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంధన ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
పంజాబ్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్కు పీఎం భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్లోని కొట్కాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సం
నా రాష్ట్రం నాకు ముఖ్యం. నా ప్రాణం.. తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి. కరెంటు రావాలె. నా తెలంగాణ ప్రజలు బాగు పడాలె. వీటిని నా కండ్లారా చూసి సంతోషపడాలి. అదే నా లక్ష్యం. కెలికి కట్టె పెట్టి, మీటరు పెట్టు, మోటరు పెట్టు,
గువాహటి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలను మరింత తీవ్రం చేస్తున్నారు. తాజాగా రాహుల్ను జిన్నాతో పోల్చారు. రాహుల్ గాంధీ ఆధునిక జిన్నా అని విమర్శించారు. రాహుల్ గాంధీల�
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించినప్పటి నుంచి కినుక వహించిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ అంశంపై నోరు�
అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ వ్యాఖ్య గువాహటి, ఫిబ్రవరి 11: బీజేపీ నేతల రాజకీయ చర్చ రోజురోజుకూ లోతుల్లోకి దిగజారిపోతున్నది. అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాజీవ్ గాంధీ కొడుకువో కాదో అని మేము ప్రూఫ్ అడిగామా అని నిలదీశారు. 2016లో పీవోకేలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్
గోవా విమోచనంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే గోవా 15 సంవత్సరాల తర్వాత భారత్లో అంతర్భాగమైందని అన్�
గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలపై పలు హామీలు గుప్పించారు. గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం కౌంటర్ ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి తన దగ్గర వర్కవుట్ కాదని తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ