రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాపం చేసినప్పుడు తప్పక అనుభవించాల్సిందేనన్నారు. ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేల�
అగ్నిపధ్ రిక్రూట్మెంట్ పధకం ద్వారా పెద్దసంఖ్యలో యువతను సైనిక బలగాల్లోకి రప్పించే కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ మూడవ రోజు కూడా రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.35 నిమిషాలకు ఆయన కార్యాలయానికి వచ్చారు. మరో వైపు కాంగ్రెస్ నేత�
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ రెండోరోజు 11 గంటల పాటు ప్రశ్నించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న రాహుల్ను మధ్యాహ�
రెండు దఫాలుగా విచారించిన అధికారులు నేడు మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచన కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రదర్శనలు న్యూఢిల్లీ, జూన్ 13: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం మూడు గంటల పాటు రాహుల్ను ఈడీ విచార
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ సోమవారం కలిశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్ల నేపథ్యంలో భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయా�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు గంటలపాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ �
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన నేపధ్యంలో కాషాయ పార్టీ లక్ష్యంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టడంపై ఆ పార్టీ నేత కార్తీ చిదంబరం విస్మయం వ్యక్
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇవాళ భారీ ర్యాలీ తీశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ఆయన ర్యాలీతో వెళ్లారు. వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్
Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరవుతున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు నేషనల్ హెరాల్డ్