దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయితే వాటిపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏ మాత్రం ధ్యాస లేదని ఆ పార్టీ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. గుజరాతీల సమస్యలను విన్నవించడానికి తాను ఎప్పుడు వెళ్లినా కాంగ్రెస్ ప
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేనే లేదు కాషాయదళం ఆగడాలకు కాంగ్రెసే కారణం దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం కాంగ్రెస్ స్థి
దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్త�
ఏ పార్టీలోనైనా కోటరీలు, గ్రూపులు, తగాదాలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడాలు…. ఇవన్నీ సర్వ సాధారణం. కాంగ్రెస్లో ఈ పాలు ఎక్కువే. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్లో సోనియా గాంధీ కోటరీ బలంగా నడిచిం
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ నేపాల్లో పబ్బుకి వెళ్లి ఒక పార్టీలో పాల్గొన్న వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డికి ఛత్తీస్గఢ్ యువజన కాంగ�
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ పని చేసిందని తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రజల్లో విభజనలు సృష్టిస్తోందని విమర్శించారు. తాము పేదల కోసం
ఉదయ్పూర్: కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చింతన్ శివిర్ సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీలో సంస్థాగత ప్రక్షాళన ఆశిస్తూ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజులు జరిగే ఈ �
రాహుల్ గాంధీ నేపాల్ నైట్క్లబ్లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ కాం గ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్లో పా�
రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. నిజం మాట్లాడట