ట్విట్టర్ సీఈవోకు రాహుల్ లేఖ న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో తన ఫాలోవర్లను ట్విట్టర్ తగ్గిస్తున్నదని �
Punjab Polls : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన రోజే పంజాబ్ కాంగ్రెస్లో చీలిక వచ్చింది. పంజాబ్లోని ఓ వర్గం ఏకంగా రాహుల్ గాంధీకే ఝలక్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తన ఫాలోవర్స్ను ఆ సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వత్తడి చేయడం వల్ల తన స్వరాన్న�
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ జనవరి 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల టూర్లో భాగంగా కే�
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఈ నెల 27న పంజాబ్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ
UP Polls: ఓ వైపు ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మహిళల్ని, యువకుల్ని ఏకం చేయడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. కాస్తో కూస్తో రాహుల్ గాంధీ కూడా ఇదే పనిలో
Amar Jawan Jyoti | పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద కలపనున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడుతోందని �
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లింది. సియాంగ్ జిల్లా నుంచి అతన్ని అపహరించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్�