Statue Of Equality | రంగారెడ్డి ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాంపై పార్టీల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. సమతామూర్తి విగ్రహాం చైనాలో తయారైదంటూ పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహ�
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను ఏకిపారేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ప్రధాని మోదీకి ఘోరమైన భయమని, సత్�
కరోనా కట్టడికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్పై ఆడిట్ నివేదిక వెల్లడైన నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్లో పర్యటించారు. లుథియానా వేదికగా పంజాబ్ సీఎం అభ్యర్థి చెన్నీయే అని ప్రకటి�
పంజాబ్ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానా వేదికగా ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ‘చెన్నీ పే
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ని సింహంతో పోల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో తాను రాహుల్ గాంధీ మాటకే ఓకే చెబుతానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గా�
Lata Mangeshkar | ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న రాహుల్… ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓ ర
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ గాంధీకి జై కొట్టారు. కొన్ని రోజుల నుంచీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వున్
కాంగ్రెస్ సీనియర్లకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. పంజాబ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేరును తొలగించింది. మొదట్లో మాజీ ప్ర
హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �