మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు మండిపడింది. ఆమె బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో దేశం భగ్గుమంటోందని సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్�
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర,
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటల�
న్యూఢిల్లీ : ఈడీ విచారణ చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను విచారించిన విషయం తెలిసిందే. బుధవారం కా
న్యూఢిల్లీ, జూన్ 20: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీని సోమవారం కూడా ఈడీ ప్రశ్నించింది. నాలుగు రోజుల్లో మొత్తం 40 గంటలపాటు రాహుల్ను విచారించిన అధికారులు..మంగళవారం కూడా విచారణకు ర�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం కూడా ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనకు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రాహుల్ గాంధీని ఇప్పటికే నాలుగు రో�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప�
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారం కోరారు.
ముగ్గురు కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నోటీసులు న్యూఢిల్లీ, జూన్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారిస్తున్నది. ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17న విచారణకు కావా�