హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనున్నది.
కృష్ణానది వంతెన మీదుగా ఉదయం 8 గంటలకు నారాయణపేట జిల్లాలోకి రానున్నది. నవంబర్ 7 వరకు 375 కిలోమీటర్లు యాత్ర కొనసాగనున్నది.