: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేషీలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పీఎస్గా (ప్రైవేట్ సెక్రటరీ) నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బళ్లారికి చెందిన శ్రీజను పీఎస్గా నియమించుకున్నట్టు సమాచా
Zeeshan Siddique | మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) కుమారుడు జీషాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique).. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమ�
Rahul Gandhi | ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో పర్యటించిన రాహుల్గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తిన�
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆర్థిక భారాలను మోసే రాష�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
Sonia Gandhi: రాజకీయాలకు సోనియా రిటైర్మెంట్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. రాయ్పూర్ మీటింగ్లో ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సక్సెస్తో తన ఇన్నింగ్స్ ముగుస్తున్నట్లు ఆమె చెప్పారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను ప్రత్యర్థి పార్టీలు, నాయకులు ఎవరూ పల్లెత్తు మాట కూడా అనటం లేదు. సడన్గా ఈ మార్పునకు కారణం ఏమిటి? భారత్ జోడో యాత్రతో ఆ పార్టీ ఏమైనా పునీతమైపోయిందా? అనుకుంటే పొరపాటే. ‘కాగల కార్యా�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ శ్రీనగర్లో సందడి చేశారు. ఇద్దరూ మంచు ముక్కలను ఒకరిపై ఒకరు చల్లుకుంట�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన