సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో
Urmila Matondkar | ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్ పట్టణంలో భారత్ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్గాంధీతో చాల�
Rahul-gandhi | ఇవాళ జమ్ములోని సత్వార్ పట్టణానికి రాహుల్ భారత్ జోడో యాత్ర చేరింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్గాంధీ.. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మించిన సమస్యే లేదన
ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఫైజల్ చౌదరి ఎట్టకేలకు సోమవారం ఉదయం జమ్ములో ఈ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని స్వయంగా కలిశాడు.
Jairam Ramesh | రాహుల్గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్న�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయ
Rahul Gandhi బీజేపీ నేత వరుణ్ గాంధీ ఐడియాలజీతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ పంజాబ్లోని హోషియార్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నార�
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. జలంధర్లో శనివారం జరిగిన జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ గుండెపోటుతో మరణించిన విషయం తె�
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలోనూ టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం విదితమే. రాహుల్ టీ షర్ట్పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీ షర్ట్