Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలోనూ టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం విదితమే. రాహుల్ టీ షర్ట్పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీ షర్ట్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. కర్నాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ యాత్రలో ఎముకలు కొరికే చలిలో షర్ట్ లేకుండా డ్యాన్స్ చేయడం కనిపించిం�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జ
ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేప్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చ
Prakashi Tomar | కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నది. ఇవాళ యూపీలోని బాగ్పట్ జిల్లాకు రాహుల్ పాద యాత్ర
Bharat Jodo Yatra | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను
‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్తో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్తో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని ఉమా భారతి అన్నారు.