Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో కొనసాగుతోంది. సోమవారం పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, �
Rahul Gandhi | రాహుల్ యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లోకి ప్రవేశించడంతో అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్
Poster war in Rajasthan | రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య పోస్టర్ వార్ మొదలైంది. రాహుల్గాంధీకి
Suspension on Govt Teacher | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొని
Rahul Gandhi | వచ్చే వారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్తోపాటు పలువురు నాయకులు కూడా ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు సమాచార
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. 83వ రోజు పాదయాత్రలో గురువారం బాలీవుడ్ నటి స్వర భాస్కర్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్లు రాహుల్తో క
Rajasthan Congress | కాంగ్రెస్ అధిష్ఠానానికి ఊరట కలిగే పరిణామం మంగళవారం రాజస్థాన్ కాంగ్రెస్లో చోటుచేసుకుంది. అక్కడి కాంగ్రెస్లో అంతర్గతపోరు రాహుల్ భారత్ జోడో యాత్రను
Rahul Gandhi | తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోఉత్సాహంగా సాగుతోంది. మో ప్రాంతంలో ఆదివారం రాయల్ ఎన్ఫీల్డ్ నడిపి కార్యకర్తల్లో జోష్ నింపిన రాహుల్ గాంధీ సోమవారం సైక్లిస�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం మో ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ను నడుపుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు.
Rahul Gandhi Moustache :కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఆయన టూర్చేస్తున్నారు. అయితే ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేంద�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది. త్వరలో మధ్యప్రదేశ్లో ప్రవేశించనున్నది. యాత్ర మధ్యప్రదేశ్లో ప్రవేశించిన అనంతరం పేలుళ్లు జరిపి.. రాహుల్ను చ�