Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ �
దేశం మొత్తాన్ని ఏకం చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్ జోడో యాత్ర ‘హస్త’వ్యస్తంగా మారింది. తమకు ప్రాధాన్యం దక్కలేదని కాంగ్రెస్ నేతలునైరాశ్యంలో ఉండగా.. జన సమీకరణలో నేతలు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. స�
Rahul Gandhi | భారత్ జోడో యాత్రలో రాహుల్ పదనిసలు ఆకట్టుకుంటున్నాయి. రన్నింగ్, డ్యాన్సింగ్ చేస్తూ బతుకమ్మ ఆడి అందర్నీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను అందుకోలేక స్థానిక నేతలు చతికిలపడిపోతున్నారు.
Cyberabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కృష్ణ మం డలం టైరోడ్డులో ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాం�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనున్నది. కృష్ణానది వంతెన మీదుగా ఉదయం 8 గంటలకు నారాయణపేట జిల్లాలోకి రానున్నది.
Rahul Gandhi | ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతండగానే.. మరోవైపు రాహుల్గాంధీ తమ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రస్తావించడం
Rahul Gandhi | పార్టీలో తన పాత్ర ఏంటన్నదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే నిర్ణయిస్తారని ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత
బీజేపీ పాలిత తొలి రాష్ట్రానికి చేరిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ చాలా జోష్లో ఉన్నారు. ఆదివారం నాటి యాత్రలో భాగంగా ఒక గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఆయన ఎక్కారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత�
Sonia Gandhi:ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్తో కలిసి సోనియా గాంధీ కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్ద�
ఈ వీడియో క్లిప్ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘పేసీఎం’ టీ-షర్టు ధరించిన తమ కార్మికుడిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఆ వ్యక్తి టీషర్ట్ను తొలగించి దాడి