Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ భారతీయ జనతాపార్టీపైన, ఆ పార్టీ నేతలపై మరోసారి విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
Gulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్న జమ్ముకశ్మీర్ సీనియర్ పొలిటీషియన్ గులాంనబీ ఆజాద్ మళ్లీ పాతగూటికే చేరనున్నారా..? ఈ మేరకు ఆజాద్తో కాంగ్రెస్ పార్టీ
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కులం, మతం, భాషా పరంగా బీజేపీ, ఆరెస్సెస్లు విభజించి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించార
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.
సోనియా గాంధీ కూడా శనివారం ఉదయం రెండోసారి ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మనవళ్లు, మనవరాళ్లు, పలువురు కుటుంబ సభ్యులు..
Rahul Gandhi | తన యాత్రను ఆపేందుకు బీజేపీ సాకులు వెతుకుతున్నదని రాహుల్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ వరకు తన యాత్రను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మరో కొత్త ఆలోచనతో రావాలని మీడియా సమావేశంలో బీజేపీకి రాహుల్ చెణుక
Rahul Gandhi | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను భారత్ జోడో యాత్ర పేరుతో
కరోనా మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్నామని అనుకొంటున్న తరుణంలో ‘నిన్ను వదల బొమ్మాలి’ అంటూ మరోసారి తరుముకొస్తున్నది.
Bharat Jodo Yatra | కరోనా వైరస్ వ్యాప్తి గత కొన్ని రోజులుగా మన దేశంలో అదుపులోనే ఉంది. ఇదే సమయంలో చైనా తదితర దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తోందని కాంగ్రెస్ నేత, ట్రబుల్షూటర్ కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వ్యాఖ్యానించారు.