భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష �
Khaki Shorts: రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఖాకీ కలర్ నిక్కర్ వేసుకునే విషయం తెలిసిందే. అయితే ఆ షార్ట్కు మంటలు అంటుకున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన్ను జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవ�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
కన్యాకుమారి: ఇవాళ్టి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. 3570 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 150 రోజుల ప్రయాణించనున్నార�
చెన్నై: భారత్ జోడో యాత్రను ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి మెగా ర్యాలీ భారత్ జోడో యాత్ర ప్రారంభంకానున్నది. అయితే దానికి ముందు రాహుల్ గాంధీ ఇవాళ శ్రీపెరంబదూర�
కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీ�