సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదు ఆ నలుగురు ఎంపీలు దుష్ట చతుష్టయం రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఐరన్లెగ్లు పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, మే 5 (నమస�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ నేపాల్లోని నైట్క్లబ్లో చైనా రాయబారితో దేశ రహస్యాలు పంచుకున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు డిమాండ్
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తుకురాలేదని, అప్పుడెందుకు విద్యార్థులను పలకరించేందుకు రాలేదని టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి ప్ర�
హైదరాబాద్, వరంగల్, హనుమకొండలో ఫ్లెక్సీలు హైదరాబాద్, వరంగల్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ రైతు సంఘర్షణ సభకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీకి కొందరు ‘వైట్ చాలెంజ్’ విసిరారు. రా�
హైదరాబాద్ : రాహుల్ గాంధీ.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న మీకు వ్యవసాయ రంగంపై కనీసం అవగాహన ఉందా? వరంగల్ జిల్లా సభలో మీరు ప్రకటించనున్న వ్యవసాయ విధానం తెలంగాణ రాష్ట్రానికా ? లేదంటే దేశానికా? అని రాష్ట్ర ప్రణా�
తనకూ, రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి మనస్పర్ధలూ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. రాహుల్ చాలా పెద్ద నాయకుడని, తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడినని పీకే పేర్కొన్�
హైదరాబాద్ : రైతు సంఘర్షణ పేరిట రేపు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడా చూసినా రైతన్�
లండన్ : సీఎ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాహుల్ గాంధీకి�
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ దేశానికి విముక్తి కావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఏడు దశాబ్దాల విలువైన కాలాన్ని ఈ రెండు పార్టీలు వృధా చ�
హైదరాబాద్ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్కు సిద్ధమా అంటూ హైదరాబాద్లోని పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. ‘రాహ�
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ సంక్షోభం అక్కడ ఏండ్ల తరబడి అధికారంలో కాంగ్రెస్సే ఛత్తీస్గఢ్లో ఎకరాకు 15 క్వింటాళ్లే కొనుగోలు రాజస్థాన్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఊసే లేదు కండ్లుండి చూడలేని కాంగ్ర
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వర్సిటీల్లో విద్యాబోధనే లక్ష్యంగా ఉండాల�
బీసీ కుల గణనపై కాంగ్రెస్ వైఖరిని రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో ప్రకటించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు వేసిన పిటిషన్ను
మాజీ సైనికోద్యోగులకు తక్షణమే పెన్షన్ చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను కోరారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తర్వాత ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆల్ ర్యాంక్..నో పెన్షన్ విధానాన�