‘మీరు ఇస్తున్న హామీలు, చెప్తున్న అంశాలపై స్పష్టత ఇస్తేనే మీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాదిరిగానే మీతో కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని మానవ హక్కుల వేదిక క�
Rahul Gandhi | భారత్ జోడో యాత్రలో రాహుల్ పదనిసలు ఆకట్టుకుంటున్నాయి. రన్నింగ్, డ్యాన్సింగ్ చేస్తూ బతుకమ్మ ఆడి అందర్నీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను అందుకోలేక స్థానిక నేతలు చతికిలపడిపోతున్నారు.
Cyberabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రా హుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తీవ్ర విమర్శల పాలువుతున్నది. ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించడం.. రాహుల్ను కలిసేందుకు వచ్చే జనా లు, పార్టీ నాయకులను ఆయన వ్యక్తి
Rahul gandhi| ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను (Twitter) హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ట్విట్టర్ను తన చ�
Mallikarjun Kharge:కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనున్నది. కృష్ణానది వంతెన మీదుగా ఉదయం 8 గంటలకు నారాయణపేట జిల్లాలోకి రానున్నది.
416 votes rejected | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సిత్రాలు వెలుగుచూశాయి. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్గాంధీ బరిలో లేరని తెలిసినా చాలా మంది నేతలు రాహుల్గాంధీ పేరును బ్యాలెట్ పేపర్పై రాశారు. దీంతో ఆ బ్యాలెట్లను ఎ
Rahul Gandhi | ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతండగానే.. మరోవైపు రాహుల్గాంధీ తమ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రస్తావించడం
Rahul Gandhi | పార్టీలో తన పాత్ర ఏంటన్నదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే నిర్ణయిస్తారని ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత
Rahul Gandhi | కాంగ్రెస్ముఖ్య నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్జోడో యాత్ర’ కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, రాహుల్ సోమవారం కర్ణాటకలోని బళ్లా
భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీసీ కుల గణనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ �
Suggestion to Rahul | భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్గాంధీకి షాకిచ్చేలా కాంగ్రెస్ ఎంపీ సూచన చేశాడు. యాత్ర చేస్తూ అక్కడి ప్రజలను జాగృతం చేయడానికి బదులుగా హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన