కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం పట్టేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లే లిని ఓడించిన సింధు.. పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే తెలంగా
హైదరాబాద్ : బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వర్ణం సాధించిన పీవీ సింధు ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.
రెండుసార్లు ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూ�
టీమ్ ఈవెంట్లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు.. ఇక వ్యక్తిగత విభాగంలో పతకాలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేసి ప�
బ్యాడ్మింటన్లో భారత్కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్ల�
Talasani Srinivas yadav | పాతబస్తిలో బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇటు వ్యక్తిగతంగా.. అటు జట్టు పరంగా ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించిన భారత షట్లర్లు కామన్వెల్త్ గేమ్స్కు రెడీ అయ్యారు. కెరీర్లోనే తొలిసారి సింగపూర్ ఓపెన్ నెగ్గి పీవీ సింధు జోరుమీదుంటే.. ప్రతిష్ఠాత్మక థామ�
చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది మూడో టైటిల్ కాగా.. ఈ విజయంతో కామన్వెల్త్గేమ్స్కు ముందు త�
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అద్భుతంగా రాణించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును కలిసిన సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ తన కెరీర్