మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 2 తై జు యింగ్ చేతిలో మరోసారి ఓడిన సింధు ఇంటి బాట పట్టింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో భాగంగా చైనీస
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆసియా టెక్నికల్ కమిటీ క్షమాపణ చెప్పింది. ఇటీవల ముగిసిన బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్ సెమీఫైనల్లో సింధుపై అనవసరంగా ఒక పాయింట్ పెనాల్టీ వేయడం ‘మానవ తప్పిదమే’అని
హైదరాబాద్: స్టార్ షట్లర్ పీవీ సింధు తనలో దాగిన డ్యాన్సింగ్ స్కిల్స్ను కూడా బయటపెట్టింది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్టు చేసింది. గతంలో కచ్చా బాదాం లాంటి సాంగ్కు స్టెప్పులేసిన �
రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్ క్వార్టర్స్లో ఓడింది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన ఆమె.. సెకండ�
మలేషియా ఓపెన్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-13, 21-9 తేడాతో పోర్న్పవి చౌచువాంగ్(థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. 40నిమిషాల్లోన�
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరో చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా వెనుతిరిగింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్తో తలపడిన సైనా.. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. వరుస సెట�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో వీరు బరిలోకి దిగనున్నారు. మహి�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్కు నిరాశ తప్పలేదు. జకార్తాలోని ఇస్తోరా వేదికగా జరిగిన ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్లోనే వీరిద్దరూ ఓటములు చవి చూశారు. మహిళల సింగిల్స్ విభాగంలో.. 7వ సీడ్
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది. చో టై చెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలవగా.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఓటమి చవి చూసింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్లో భా�