బ్లూమ్స్బర్గ్ బిలియనీయర్ల సూచీలో ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త? అమెరికాలోని సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో ఒకేసారి పైలట్, కోపైలట్గా విమానయానం చేసి�
అంతర్జాతీయ క్రీడాకారులకు హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పీవీ సింధు లాంటి అత్యుత్తుమ ప్లేయర్లు దేశ క్రీడా చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటే..ఇప్పుడు యువ ప్లేయర్లు వారి
స్టార్ షట్లర్కు పసిడి పతకం హాకీలో రజతంతో సరి బాక్సింగ్లో సాగర్కు సిల్వర్ ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ నాలుగో స్థానంలో భారత్ ఓవరాల్గా 61 పతకాలు మన షట్లర్లు విజృంభించడంతో కామన్వెల్త్ క్రీడల చివర�
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఫైనల్స్లో సింధు.. 21-15, 21-13తో మిచెలీ లీ (కెనడా)ను ఓడించి బంగారు పతకం సాధించింది. సింధు సాధించ�
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం పట్టేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లే లిని ఓడించిన సింధు.. పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే తెలంగా
హైదరాబాద్ : బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వర్ణం సాధించిన పీవీ సింధు ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.
రెండుసార్లు ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూ�
టీమ్ ఈవెంట్లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు.. ఇక వ్యక్తిగత విభాగంలో పతకాలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేసి ప�
బ్యాడ్మింటన్లో భారత్కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్ల�