భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 7వ ర్యాంక్కు చేరుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలి టీమ్ మ్యాచ్లో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైన భారత్.. సోమవారం మలేషియా చేతిలోనూ ఓడింది. దీంతో గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ �
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నారు. కాగా కిడాంబి శ్రీకాంత్ ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో సింధ�
: బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్ జోడి గాయత్రి-త్రిసా జాలికూడా ముందంజ వే�
సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. తాజా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు కోల్పోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలువలేకపోయిన 27 ఏండ్ల స
ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరుకోగా, పీవీ సింధు తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది.
రెండు దశాబ్దాలకు పైగా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పుల్లెల గోపీచంద్ తరువాత ఈ టైటిల్ దక్కించుకునేందుకు భారత ఆటగాళ్లు పోరాడుతూనే ఉ�
ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు. విరివిగా నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, పీవీ సింధూ, సానియామీర్జా, సైనా