భారత షట్లర్లకు సింగపూర్ ఓపెన్లో చుక్కెదురైంది. స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ సహా పోటీలో ఉన్నవారంతా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 ప
భారత స్టార్ షట్లర్లు సింగపూర్ ఓపెన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం పాలవగా.. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూ
Singapore Open : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లకు పెద్ద షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లోహెచ్హెస్ ప్రణయ్(HS Prannoy), మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ.
HS Prannoy : భారత్ స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy) సంచలనం సృష్టించాడు. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టైటిల్ సాధించాడు. దాంతో తొలి వరల్డ్ టూర్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీ ఆస�
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లగా మాజీ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీస్లో ఓటమి పాలైంది.
Malaysia Masters : భారత స్టార్ షట్లర్ హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. మహిళల సిం�
PV Sindhu : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu) సత్తా చాటుతోంది. పదమూడో ర్యాంకర్ అయిన ఆమె అద్భత ఆటతీరుతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. 14 �
భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 7వ ర్యాంక్కు చేరుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలి టీమ్ మ్యాచ్లో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైన భారత్.. సోమవారం మలేషియా చేతిలోనూ ఓడింది. దీంతో గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ �
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నారు. కాగా కిడాంబి శ్రీకాంత్ ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో సింధ�
: బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్ జోడి గాయత్రి-త్రిసా జాలికూడా ముందంజ వే�