Talasani Srinivas yadav | పాతబస్తిలో బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇటు వ్యక్తిగతంగా.. అటు జట్టు పరంగా ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించిన భారత షట్లర్లు కామన్వెల్త్ గేమ్స్కు రెడీ అయ్యారు. కెరీర్లోనే తొలిసారి సింగపూర్ ఓపెన్ నెగ్గి పీవీ సింధు జోరుమీదుంటే.. ప్రతిష్ఠాత్మక థామ�
చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది మూడో టైటిల్ కాగా.. ఈ విజయంతో కామన్వెల్త్గేమ్స్కు ముందు త�
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అద్భుతంగా రాణించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును కలిసిన సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ తన కెరీర్
సింగపూర్ ఓపెన్లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్ జీ
కౌలాలంపూర్: హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు.. ఈ యేటి సింగపూర్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్లో ఆమె జపాన్కు చెందిన సయినా కవకామీని ఓడించింది. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో పీవీ సి�
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో భాగంగా బలమైన ప్రత్యర్థిగా భావిస్త
సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, అష్మితా చాలిహా సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో మిథున్ 21-17, 15-21, 21-18తో ఏడోసీడ్ కిడాంబి శ్రీకాంత్