‘రఘునాథ పాలెం మండలంలో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. బీఆర్ఎస్ నాయకులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా గ్రామ గ్రామాన్ని తీర్చిదిద్దాం.. ప్రతి కార్యకర్త తలెత్తుకుని ప్రజలను ఓటు అడిగేలా పనిచేశాం.. వచ్చ�
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. నిలువ నీడలేక ప్రభుత్వ భూముల్లో నివాసం.. దశాబ్దాల నుంచి అదే ఇంట్లో పిల్లాపాపలతో తల దాచుకుం టున్నారు.. పేరుకు ఇల్లు ఉంది గానీ అది ఎలాంటి అక్కరకు రాదు. ఇంటిని చూసి అ�
చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంజూరైన ఎక్స్గ్రేషియాను ఖమ్మంలోని ఐడీవోసీలో చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబ�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకున్నాయి.. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సమ్మేళనాలకు హాజరవుతున్నాయి.. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన త్రీటౌన్ స్థాయి సమ్మేళనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్
అత్యాధునిక సౌకర్యాలతో ఖమ్మం నగరంలో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మించామని, గజ్వేల్ తర్వాత ఇదే అతిపెద్ద మార్కెట్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన క్య
ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఆవిర్భావ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే అత్యంత భారీసభ నిర్వహించినట్లు చెప్పారు.
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సభా స్థలాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం వేకువజామునే పరిశీలించా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం రాత్రి ఆయన్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖామంత్రి పు�
ఓట్ల కోసం బీజేపీ నేతలు రాజకీయాలను మలినం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికులతోపాటు పాడి ఆవును కూడా వాడుకొంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారన�
TS RTC | త్వరలోనే హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ట్యాంక్బండ్పై శనివారం ఆర్టీసీకి చెందిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రాష్�
తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవిస్తేనే ఇక్కడి ప్రజల గోస తీరుతుందని, రాత మారుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమ�