అనుకోవడానికి సర్కారు బడి అయినా అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల అది. మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు దాని సొంతం. సర్కారు ఆధీనంలో ఉన్న ఏ స్కూల్లోనూ లేని విధంగా సైకిల్ స్టాండు, డైనింగ్ హాలు వంటి ప్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమానికి తాను సొంతంగా రూ.50 లక్షల సాయాన్ని అందిస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించారు.
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలి నగరంలో ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నివారణ చర్యలపై అధికారులతో స�
విద్యాభివృద్ధికి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు, విద్యావేత్తలు ఖమ్మం, జనవరి 17: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీ
మహారాష్ట్ర వాసికి ఓవరాల్ చాంపియన్షిప్ ఖమ్మంలో ముగిసిన జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు ఖమ్మం సిటీ: మహారాష్ట్రకు చెందిన సాగర్ కతుర్థే ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. భారత బాడీబిల్డర్స్ ఫెడ
సమర్పించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన వాయిదా పడింది. జనవరి2 తేదీన మంత్రి పర్యటన ఉన్నది. ఈ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవా�
ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్నమినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు రవాణా శాఖ మంత్రి
ఖమ్మం : యావత్ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకై అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలోవంద శాతం పూర్తి చేసిన జిల్లా యంత్రాంగాన్ని వైద్య సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పు�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.2.23 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గాను రూ.1.45కోట్ల రూపాయలను మేయ�
ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్�
ఖమ్మం: దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ను స్మరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంత్రి పువ్వాడ అం
ఖమ్మం: పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 612 కోట్లు విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలన�