ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో మూడు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నగరంలోని పలు డివిజన్లలో బైక్పై విస్త
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. అన�
BC Study circle | గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను
నష్టాలు ఉన్నా, 49 వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం బతికించుకొంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు లీటరుకు రూ.40 అదనంగా పెరిగినా, కరోనాతో సతమతమవుతున్న త�
ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
జాతీయస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభంలో మంత్రి పువ్వాడ కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ �
తెలంగాణ వచ్చిన తర్వాతే యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెరిగాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఖమ్మం నగరంలోని ఐటీ హబ్లో సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థ�
అనుకోవడానికి సర్కారు బడి అయినా అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల అది. మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు దాని సొంతం. సర్కారు ఆధీనంలో ఉన్న ఏ స్కూల్లోనూ లేని విధంగా సైకిల్ స్టాండు, డైనింగ్ హాలు వంటి ప్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమానికి తాను సొంతంగా రూ.50 లక్షల సాయాన్ని అందిస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించారు.
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలి నగరంలో ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నివారణ చర్యలపై అధికారులతో స�
విద్యాభివృద్ధికి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు, విద్యావేత్తలు ఖమ్మం, జనవరి 17: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీ
మహారాష్ట్ర వాసికి ఓవరాల్ చాంపియన్షిప్ ఖమ్మంలో ముగిసిన జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు ఖమ్మం సిటీ: మహారాష్ట్రకు చెందిన సాగర్ కతుర్థే ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. భారత బాడీబిల్డర్స్ ఫెడ