ఖమ్మం : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సీ గా టిఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం హైద్రాబాద్లో కవితను కల�
ఖమ్మం: ఉమ్మడిఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం �
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్న అధికార టీఆర�
ఖమ్మం : ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్కు నామ పత్రాలు
పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి. రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్ప�
ప్రాపర్టీ షోతో ప్రజలకు మేలు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ చొరవ భేష్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చెంద�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు రియల్టర్లు, డెవలపర్లు, బ్యాంకర్లంతా ఒకేచోట నేడు ముగింపు కార్యక్రమానికి మంత్రి పువ్వాడ రాక ఖమ్మం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల సొంతింటి కలను
ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి దళితబంధు పథకం అమలు కోసం రూ.100 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, సీఎ�
ఖమ్మం : కార్మికులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలుస్తారని సుడా చైర్మన్ బుచ్చు విజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ కార్
ఖమ్మం : ఖమ్మం నగరం పాండురంగాపురంలోని శ్రీసీతారామాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీమహాలక్ష్మీ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవం సోమవారం అత్యంత వైభంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పాండ
చింతకాని: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని,దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలో చిన్నమండవ, జగన్నాథపురం త�
ఖమ్మం : సీపీఐ జాతీయ నాయకుడు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లోని ఖమ్మం రోటరీ క్లబ్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర రవాణ�
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ, రవాణాశాఖ తనకు రెండు కండ్ల లాంటివని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతో రవాణారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి�
ఖమ్మం : న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , తాను అభ్యర్థిగా వచ్చినప్పుడు తనను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదరించి అండగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్