రాష్ట్రంలోనే మొదటిది.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఖమ్మం సిటీ, మే 26: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటుచేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు స
మంత్రి పువ్వాడ అజయ్ కొత్తగూడెం, మే 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెయ్యిపడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో కార్యరూపం దాల్చనున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భ�
ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్కు కొరత తీర్చేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రంగలోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా చేసేలా సారపాకలోని ఐటీసీ యాజమాన్యాన్ని ఒప్పించారు. �
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలపారు. సోమవారం ఖమ్మంల�
ఇంట్లో సంక్షేమం.. ఇంటి ముందు అభివృద్ధి పట్టణ ఓటర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల్లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్షేమం.. ఇ
అన్ని మున్సిపాలిటీల్లో గెలుపు సన్నాహకాలు కార్యాచరణ సిద్ధం ఆశావహుల మధ్య తీవ్రమైన పోటీ హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పురపోరులో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసేందుకు సంసిద్ధం అవుతున్నది. ఈనెల 30న జ�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతుల బలోపేతమే సీఎం కేసీఆర్ లక్ష్యం: విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వ్యవస�
ప్రగతిలో కార్పొరేటర్ల పాత్ర కీలకంఐదేళ్లలో పనితీరు అద్భుతంమంత్రి పువ్వాడ అజయ్కుమార్నగరంలో మాజీ కార్పొరేటర్ల అభినందన సభఖమ్మం, మార్చి 28: టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం వల్లనే ఖమ్మం నగరాభి
మంత్రి పువ్వాడ వెల్లడి ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా భద్రాచలంలో ఏప్రిల్ 21న జరిగే శ్రీరామనవమి, సీతారామ కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే ని�