ఆర్టీసీ నూతన ఎండీ సజ్జనార్ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల బాటలో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించి, సంస్థకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ నూతన ఎండీ వీసీ సజ్�
ఖమ్మం :రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ఏస్మైల్ ద్వారా అంబులెన్స్ లు ఇవ్వమని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
ఖమ్మం: రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం �
Puvvada Ajay Kumar : సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ముందుకెళ్లాలి : మంత్రి | నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో వరిసాగును తగ్గించి పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలలో అధిక ఆదాయం చూపించగ�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వినూత్న రీతిలో ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే సైకిల్పై బయలుదేరిన మంత్రి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లా�
పర్యావరణహితానికే ఈ-వెహికిల్ పాలసీ త్వరలో మరిన్ని చార్జింగ్ పాయింట్లు మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడి పియాజియో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంత�
ఖమ్మం జిల్లా వైరాలో జూలూరుపాడు మండలానికి చెందిన సుమారు 200 కాంగ్రెస్ కుటుంబాల వారు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా న�
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
పోతిరెడ్డిపాడుతో వైఎస్సార్ జల దోపిడీ సీమ లిఫ్ట్తో మరో దోపిడీకి జగన్ యత్నం ఏపీ సీఎంపై మండిపడ్డ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం, జూలై 2: ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు న
ఖమ్మం/ రఘునాథపాలెం: రాష్ట్రంలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద�
ఖమ్మం : టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి చెంద