రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కామేపల్లి, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రూ.31.58 లక్షల నిధులతో ఖమ్మం �
భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టడం కోసం పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్�
హైదరాబాద్ : భద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు
Puvvada Ajay kumar | గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, జూలై 4: సీఎం కేసీఆర్ది టర్బో ఇంజిన్ పాలన అని.. తెలంగాణకు డబుల్ ఇంజిన్ అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్బండ్
ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో మూడు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నగరంలోని పలు డివిజన్లలో బైక్పై విస్త
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. అన�
BC Study circle | గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను
నష్టాలు ఉన్నా, 49 వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం బతికించుకొంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు లీటరుకు రూ.40 అదనంగా పెరిగినా, కరోనాతో సతమతమవుతున్న త�
ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
జాతీయస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభంలో మంత్రి పువ్వాడ కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ �
తెలంగాణ వచ్చిన తర్వాతే యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెరిగాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఖమ్మం నగరంలోని ఐటీ హబ్లో సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థ�