మురికి కూపంలాంటి ఆ కాలువ ఖమ్మం నగరంలోని సుమారు పది డివిజన్ల ప్రజలకు రాత్రిపూట కంటిమీద కునుకులేకుండా చేసింది.. నగరవాసులు పందులు, దోమలతో సహవాసం చేసేవారు. ఎక్కడికక్కడ నిలిచిన మురుగు కారణంగా రోగాల బారిన పడే�
ఎవరెన్ని ఎత్తులు వేసినా ఓడేది కాంగ్రెస్సేనని, విజయతీరాన్ని తాకేది బీఆరెస్సేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఎంతమంది వచ్చి ఎన్నిక �
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో సోమవారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప�
దాదాపు రూ.3 వేల కోట్లతో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు అత్యధిక మ�
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని, జీవో 58, 59 కింద ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్క
సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే కార్యక్రమం నిరంతర ప్�
టీఎస్ఆర్టీసీకి రక్షాబంధన్ కలిసొచ్చింది. సంస్థకు గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డు. నిరుడు రాఖీపండుగ రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదనంగా రూ.కో�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు సాధించి గులాబీ జెండా ఎగరేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరా�
ప్రజాగాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్కు ఇరు జిల్లాలతో ప్రత్యేకమైన అనుబ
‘నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వంద సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఖమ్మంలో మంచినీటి సమస్య లేదని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా నగరంలోని సోమ
ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారి చిరకాల నెరవేర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కంకణం కట్టుకున్నారు. స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలకు వారం క్రిత�
‘యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి.. ప్రస్తుతం ఏ కొలువుకైనా పోటీ ఉన్నది.. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరో
జిల్లాలో క్రీడా సంబురం మొదలైంది. విద్యార్థులు, యువతీ యువకులు అంతా ఆటల్లో నిమగ్నమయ్యారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులను సెల్ఫోన్ల నుంచి దూరం చేయాలని, తద్వారా వారి దృష్టిని క్రీడల వైపు మళ్లించాలన
‘సీఎం కేసీఆర్ విజన్ మేరకు గొంగళి పురుగులాంటి ఖమ్మం నగరాన్ని తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దాం.. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేశాం.. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం.. నగ�