రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలపై ఏర్పాటైన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలిసారి బుధవారం భేటీ కానున్నది. హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాసంలో మధ�
Puvvada Ajay Kumar | రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటీకరణ యత్నాలను బీఆర్ఎ�
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడం నీచ�
ప్రజలకు సాయం చేయటం చేతగాక.. చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ప్రజలకు అండగా నిలబడడమే తప్పా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
Puvvada Ajay | పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను బలంగా వినిపించడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీనే ఎందుకు ఉండాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో ఓటమి బాధ్యత తనదేనని, ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నానని, ఎవరిని తప్పు పట్టడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఆయన స్వగృహంలో �
అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంటీల
Puvvada Ajay Kumar | ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగ
‘ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదువ లేదు. ఇక్కడి ప్రజలు విజ్ఞులు, ఎవరిని.. ఎందుకు.. గెలిపించుకోవాలో వారికి తెలుసు. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థుల గుణంతోపాటు గణం చూడాలి. అభ్యర్థితోపాటు అభ్యర్థి వెను�
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నగరంతోపాటు నియోజకవర్గ పరిధిలోని మండల ప్రజలు, బీఆర్ఎస్ నాయ�
Khammam | ఉద్యమాల ఖిల్లా... పోరాటాల గడ్డ... త్యాగాల చరిత్ర ఖమ్మం జిల్లాది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జ
Puvvada Vasantha Lakshmi | ప్రతి మగాడి విజయం వెనుక మహిళ శక్తి ఉంటుందని అంటుంటారు. ఆ మాదిరిగానే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజయం వెనుక.. ఆయన సతీమణి వసంత లక్ష్మి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలతో
మురికి కూపంలాంటి ఆ కాలువ ఖమ్మం నగరంలోని సుమారు పది డివిజన్ల ప్రజలకు రాత్రిపూట కంటిమీద కునుకులేకుండా చేసింది.. నగరవాసులు పందులు, దోమలతో సహవాసం చేసేవారు. ఎక్కడికక్కడ నిలిచిన మురుగు కారణంగా రోగాల బారిన పడే�
ఎవరెన్ని ఎత్తులు వేసినా ఓడేది కాంగ్రెస్సేనని, విజయతీరాన్ని తాకేది బీఆరెస్సేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఎంతమంది వచ్చి ఎన్నిక �
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో సోమవారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప�