రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షంపాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు చేపట్టని ఫలితంగా రోజులకొలద�
యాసంగి వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను షురూ చేయకపో వడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సరిపడా కల్లాలు లేక వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయలో తెలియక.. అకా
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బస్తాలు లేక.. మరోవైపు లారీలు రాక.. ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు.. వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాల
Farmers Protest | రైతులకు సరిపడు గన్నీ బ్యాగులను సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
పెట్టుబడి సాయం రానేలేదు.. రుణమాఫీ పూర్తి కాక నేపాయె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లు కొనే దిక్కులేదు.. వర్షాలతో పంటలు నష్టపోతుంటే ఓదా ర్చే తీరిక లేదు.
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
ఓవైపు వరి కోతలు ముమ్మరమవుతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. కానీ, కొనుగోళ్లు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండగా, కేంద్రాలు ధాన్యపు రాశులతో నిండిపోతున్నాయి.
ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై మరో పిడుగు పడనున్నది. ప్రభుత్వంపై రైస్మిల్లర్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సీఎమ్మార్లో భాగస్వామ�
purchasing centers | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు.
Purchasing centers | ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యము అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 9 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో