రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు�
యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ అరకొరగా సాగుతున్నది. దాదాపు అన్ని చోట్లా కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి.
యాసంగి వరి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 281 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. మార్చి చివరి వారం�
జిల్లాలోని సబ్ మార్కెట్లలో పత్తి విక్రయాలు జోరందుకున్నాయి. మద్దతు ధర ఉన్నా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి విక్రయాలకు రైతులు క్యూ కడుతుండడంతో అధికారులు పలు నిబంధనలు విధిస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప�
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని తీరొక్క విధంగా నష్టపరిచింది. కోతకొచ్చిన వరి, మిర్చి, పత్తి పంటలను నీటిపాలు చేసింది. చెరుకు, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ, కూరగాయల పంటలను దెబ్బతీసింది. కల్లాలు, రోడ్�
తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది.
టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలి వికారాబాద్, మే 18 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960 మద్దతు ధర వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వనపర్తి, మే 13 : రైతులు నష్టపోవొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చే
జిల్లాలో రెండు కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు విక్రయించేందుకే మొగ్గు ముకరంపుర, ఫిబ్రవరి 9: కంది రైతులకు కొనుగోలు కేంద్రాలు కొండంత అండగా నిలువనున్నాయి. వానకాలంలో పంట మార్పిడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రై
వంటేరు ప్రతాప్రెడ్డి | గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా ర
ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి | ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.