ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960 మద్దతు ధర వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వనపర్తి, మే 13 : రైతులు నష్టపోవొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చే
జిల్లాలో రెండు కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు విక్రయించేందుకే మొగ్గు ముకరంపుర, ఫిబ్రవరి 9: కంది రైతులకు కొనుగోలు కేంద్రాలు కొండంత అండగా నిలువనున్నాయి. వానకాలంలో పంట మార్పిడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రై
వంటేరు ప్రతాప్రెడ్డి | గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా ర
ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి | ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట : నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోళ్ల కేంద్రానికి తరలించాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సరయిన ధరను పొందే వెసులుబాటు రైతులకు ఉంటుందని ఆయన �
మంత్రి మల్లారెడ్డి | రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
మంత్రులు | ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నార�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు | రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి �