పెట్టుబడి సాయం రానేలేదు.. రుణమాఫీ పూర్తి కాక నేపాయె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లు కొనే దిక్కులేదు.. వర్షాలతో పంటలు నష్టపోతుంటే ఓదా ర్చే తీరిక లేదు.
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
ఓవైపు వరి కోతలు ముమ్మరమవుతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. కానీ, కొనుగోళ్లు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండగా, కేంద్రాలు ధాన్యపు రాశులతో నిండిపోతున్నాయి.
ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై మరో పిడుగు పడనున్నది. ప్రభుత్వంపై రైస్మిల్లర్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సీఎమ్మార్లో భాగస్వామ�
purchasing centers | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు.
Purchasing centers | ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యము అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 9 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో
నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 42,597 మంది రైతులు తమ భూముల్లో 87,664 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పంట చేతికొచ్చింది. అత్యధికంగా ముథోల్ నియెజకవర్గం, ఖానాపూర్లో అత్యల్పంగా సా�
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై కక్షగట్టిన అధికార యంత్రాంగం మరో కుతంత్రానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
మేడ్చల్ జిల్లాలో వానాకాలంలో సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 5,453 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది.