నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 42,597 మంది రైతులు తమ భూముల్లో 87,664 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పంట చేతికొచ్చింది. అత్యధికంగా ముథోల్ నియెజకవర్గం, ఖానాపూర్లో అత్యల్పంగా సా�
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై కక్షగట్టిన అధికార యంత్రాంగం మరో కుతంత్రానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
మేడ్చల్ జిల్లాలో వానాకాలంలో సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 5,453 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది.
జిల్లాలోని వరి ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. అన్నదాతకు మద్దతు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. అక్కడ జరుగుతున్న నష్టం, ట్యాబ్లు సరిగ్గా పనిచేయకపోవడం, వివిధ �
సర్కారు, రైస్మిల్లర్ల మధ్య పంచాయితీ, పంతంతో రైతులు బలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తెచ్చిన పాలసీ జీవో 27ను రైస్మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. యాసంగి సీజన్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 50 శాతం మేర కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని త్వరగా తరలిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం ఆయన కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 300 కేంద్రాలు ఉండగా 2.60 లక్ష�
Deputy CM Bhatti | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Purchasing centers) జాప్యం జరుగకుండా చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసినా తేమశాతం పేరుతో వడ్లు కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు దిక్కుతోచ
అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. తేమ లేకుండా ఉండేందుకు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పడటంతో మళ్లీ తిరగబోసుకోవాల్సి వస్తున్నది.
సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని గ్రామాల్లో గాలివాన బీభత్సానికి వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్�