మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపా
ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఇచ్చోడ, సిరికొండ మండలాల యార్డుల్లో జొన్నలు విక్రయించడానికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. టార్పలిన్లు కప్పి ధాన్యం తడ�
తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో పెబ్బేరు- కొల్లాపూర్ రోడ్డుపై మంగళవారం రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ అ
కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్మాల్ జరిగినట్టు మెద క్ జిల్లా పాపన్నపేటకు చెందిన కౌలు రైతు బైం డ్ల భూమయ్య ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత రైతు వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట పెద్ద ఎస్సీవాడ �
కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని నిరసిస్తూ రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో శుక్రవారం 365వ నంబర్ జాతీయ రహదారిపై వడ్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన ని�
మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్, మేలో అకాల వర్షాల కారణంగా సుమారు జిల్లాలో 680.20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమ�
రాష్ట్రంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రే ఈ మరణాలకు బాధ్యులు.. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహిం�
ఓ వైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యంతో ఇబ్బంది పడుతుండగా మరోవైపు అకాల వర్షం అన్నదాతలను మరింత ఆగమాగం చేస్తున్నది. 20 రోజులుగా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగో�
రాష్ట్రంలో ఊరూరా ధాన్యం కొనుగోలు ప్రహసనంగా మారింది. ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం.. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాలకొద్దీ వేచి చూసినా కాంటాలు కా�