జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భ�
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 2,57,849 మెట�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బీఆర్ఎస్తోనే రైతు సంక్షేమం సాధ్య మని, రైతుల కోసం ఇంటి ఎదుట ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి, మద్దతు ధర ఇన్నదని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బుధవారం ధాన్యం క
యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ మొదటి వారం�
వానకాలం ధాన్యం కొనుగోలుకు మెదక్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ సీజన్లో మొత్తం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైత�
వానకాలం ధాన్యాన్ని 2లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా ఇందుకు 199 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రైతుల నుంచి వానకాలం ధాన్యం, పత్తి కొనుగోలు �
ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిగా దూసుకెళ్తున్నది. ఈ యాసంగి సీజన్ రాష్ట్ర చరిత్రలోనే రెండో అత్యధిక కొనుగోళ్ల రికార్డును నెలకొల్పనున్నది. ఇప్పటివరకు పౌరసరఫరాల సంస్థ సుమారు 10 లక్షల మం�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే దించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులు, డీలర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మంద�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు, హమాలీలతో �