వరి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవారం సింగారం చౌ రస్తా సమీపంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రార�
పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కొండపాక మండలంలోని విశ్వనాథ్పల్లి, రవీంద్రనగర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు
రానున్న రెండు నెలలు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు వారి నిర్లక్ష్యమంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉ�
యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోన�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గానూ జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రావచ్చని అంచనా వేసినట్లు కలెక్టర్ హరిచంద
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఇతర అధిక�
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. బీర్కూర్ శివారులో శనివారం ఈదురుగాలులకు కూలిపోయిన అన్నపూర�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, సెంటర్లకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తొగుట వ్యవసాయ మార్కెట్లో గురువారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేం�
ధాన్యం దళారుల పాలవుతున్నది. ప్రభుత్వం మద్దతు ధరకంటే బయట సన్నబియ్యానికి రేటు పలకడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్కారు కొనుగోలు కేంద్రాలు 69 కే పరిమితం అయ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ప్రధాన పంటలైన పత్తి, వరి, మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా పత్తి సాధారణ విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. గతేడాది 6,37,133 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ సంవత్సరం �