తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం గాలివాన దుమారం రేపింది. పిడుగులు పడటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభా లు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోఅదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ధాన్యం కొనుగోలుపై డీఆర్డీఏ, డీస
ఓ వైపు వర్షం...మరో వైపు తీవ్రమైన ఎండల ప్రభావం.. అయినా యాసంగి సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలతో సెంటర్ల నిర్వాహకులతో పాటు అధికార యంత్రాంగం, ఆయా
ధాన్యం సేకరణలో రైస్మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. చల్గల్ వ్యవసాయ మారెట్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, ర�
ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ
అన్నదాతలు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొంటుందని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు.
అన్నదాతలు అరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో విక్రయించాలని అలాగే మూడు రోజుల్లో అమ్మకం నిధులు ఖాతాలో జమ చేస్తారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభా�
పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల సీఏంఆర్ ధాన్యాన్ని మరాడించి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో బియ్యాన్ని గోదాములకు తరలించాలని రారైస్ మిల్లర్లను ఆదేశించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి ష�
అకాల వర్షాల వల్ల తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావ�
బుగ్గారం మండలం మద్దునూర్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్కు చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తడిసిన ధ�
చెడపకురా చెడేవు.. అంటే ఇదే కావచ్చు. అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్�
తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ దేశ రైతాంగం కోరుకుంటున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు, పీఏసీఎస్�
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి భరోసా కల్పించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లిలో ఈదుర�
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటామని అభయమిచ్చారు. బు