ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎక్కడైనా తరుగు తీస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చర�
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొ�
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్ర�
రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట మం డలం పాలెంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ �
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కమలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కేంద్రం ఎఫ్సీఐని నిర్వీర్యం చేస్తున్నదని, రాష్ట్రంలో రైతులెవరూ అధైర్యపడాల్సిన పని లేదని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం �
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దేశంలో రెండు పంటలు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలుపై ప్రధాని, మంత్రులను కలుస్తా ఏ పంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చెప్తాం వానకాలం వరిధాన్యం చివరిగింజ వరకు కొంటాం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎమ్మెస్పీ చట్టం చేయాలి మీడియా సమావేశంలో ముఖ�