కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్లోని దాయరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ర�
జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రానీయొద్దని, వారికి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్
ఎంజీకేఎల్ఐ పథకం కింద 2017 నుంచి సాగునీరు పుష్కలంగా అందుతుండగా కల్వకుర్తి ప్రాంతంలో రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుచేశారు. 2020 నుంచి వరి సాగు ఊహించనంత గా పెరిగింది. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొన
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం’ అనే కథనంపై స్పందించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లోనే తడిసి మొలకెత్తుతుంది. యాసంగిలో పండించిన ధాన్యం పూర్తిగా కొనకపోవడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎక్కడ చూసినా రోడ్లు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ర�
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల సమయం వృథాకావడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బ
ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధర కోసం మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మ�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురా�
ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని గ్రామాల్లో గాలివాన బీభత్సానికి వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్�
కేసముద్రం వ్యవసా య మారెట్లో ఆరుబయట ధాన్యం, మకజొన్నలను కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన మకజొన్న, ధాన్యం చేతికొస్తుండడంతో విక్రయానికి తీసుకువస్తున్నారు.
మద్దతు ధర లేదని రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు కొట్లాడుదామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తుండగా మ
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలద్వారా రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. సోమవారం మండల కేంద్రమైన హత్నూర, చీక్మద్దూర్
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం సేకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు, సభ్యులతో కలిసి సోమవారం ప్రారంభించారు. సిరికొండ సహకార సంఘం పరిధిలోని కొండూర్, పెద్దవాల్గోట్