Nepali Students Protest | ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని ఆ
Cell tower | తమపై భౌతిక దాడికి పాల్పడిన సోదరుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ
పురుగుల మందు డబ్బాతో ఓ సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసనకు దిగాడు.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను (School Fees) నియంత్రించాల్సిన ప్రభుత్వం చోధ్యం చూస్తున్నది. ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏటా ఇబ్బడి మ�
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై జరిగిన దాడికి (Attack on Woman Judge) నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి సంఘీభావం తెలిప
కులగణన సర్వే తప్పుల తడకపై మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధంకావాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వినతిపత్రాలు ఇవ్వాలని, 23న ఎమ్మెల్యేల ఇండ్
PHC Centre | ఆదిలాబాద్ జిల్లా కన్నేపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వినోద్ కుమార్ శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్ , బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు.
సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పీజీ విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు దిగారు. 75 శాతం హాజరు లేదంటూ పరీక్ష ఫీజు ఉన్న సైతం స్వీకరించడం లేదని విద్య
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో ఇంటిపేర్ల మార్పుతో.. మారుపేర్లతో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల వారసులు పోరుబాట పట్టారు. మారుపేర్లు, విజిలెన్స్ విచారణ పెండింగ్ కేసుల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు మాటిచ్
సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్స్ ఉద్యోగ బాధితుల మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్ష�
Nalkgonda | : కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండటం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెవెన్యూ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎల్లారెడ్డిలో ఈ నెల 26న డబుల్
మండలంలోని తు ంకినీపూర్లో ఉన్న మణి కోళ్ల పరిశ్రమను తొలగించాలని బుధవారం గ్రామస్తులు ఆ పరిశ్రమ ఎదుట టెంట్ వేసి ధర్నా నిర్వహించారు. కోళ్ల పరిశ్రమ చు ట్టూ వ్యవసాయ పంట పొలాలు ఉంటాయి. పం టల కాపాలకు వెళ్లిన రైత
తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో బరాబర్ ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించా�