చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఆదివా రం బస్సు సర్వీసును ప్రారంభించి, గర్శకుర్తి వరకు ప్రయాణించారు.
MPDO office | వేతనాలు చెల్లింపునకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా సీఎం రేవంత్ చొరవ తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
Dairy Farmers | పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ యాదగిరిగుట్ట విజయ డైరీ వద్ద నిరసన చేపట్టిన రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు విజయ డైరీ ఇన్ఛార్జ్ బాల
కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలం, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి వరకు కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లాలోని (Sircilla) పెద్దలింగాపూర్లో ర
NTPC Ash Loading | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మల్యాలపల్లి బూడిద చెరువు నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న లోడింగ్ చార్జీలు రూ.4,600 చెల్లించబోమని, ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం లారీల అసోసియే
సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం కాకతీయ మెడికల్ కాలేజీ గరల్స్, బాయ్ హాస్టల్స్ సిబ్బంది కళాశాల ముందు నిరసన తెలిపారు.
కట్టుకున్న భర్త, అత్తింటివారు వేధిస్తున్నాడని ఓ భార్య ఆందోళనకు దిగింది. అత్తగారింటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో శనివారం ఉదయం చోటు చేసుక�
కట్టుకున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన అత్తగారింట్లో వేధింపులు అధికం కావడంతో ఓ ఇల్లాలు ఇంటిముందు బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ సంఘటన హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని
Medak | ప్రాణాలైనా ఇస్తాం.. సెల్ టవర్ను వేయనీయమని స్థానికులు తేల్చిచెప్పారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్స్ఖేడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థా�
Peddapalli | చేసిన పనికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడటం లేదంటూ ఎలిగేడు మండల కేంద్ర ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం(Eligedu MPDO office) ముందు బైఠాయించారు.
యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో పాడి రైతులకు పాల బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మాల్ మదర్ డైరీ సంస్థ సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ�
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దవాఖానలో సూపరింటెండెంట్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదిం�