Ramagiri | రామగిరి ఏప్రిల్ 05: ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తల పెట్టిన ప్రజా ధర్నాను విజవంతం చేయాలనీ సీపీఐ( ఎంఎల్ )న్యూడ్రెమక్రసీ పెద్దపల్లి జిల్లా నాయకుడు ఆక�
Huzurabad Rtc |హుజురాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలో భాగంగా శుక్రవారం హుజురాబాద్ డిపో గేటు ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా చేపట్టారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అప్పు తీర్చేందుకు తమ కిడ్నీలు తీసుకోవాలంటూ ఓ రైతు తన కుటుంబంతో కలిసి వినూత్న నిరసనకు దిగారు.
Jagityal BSNL | జగిత్యాల, ఏప్రిల్ 03 : కేంద్ర ప్రభుత్వ పెన్షన్ వ్యతిరేఖ విధానాలను వ్యతిరేకంగా BSNL కార్యాలయం ముందు రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులు గురువారం నిరసన తెలియజేశారు.
karimnagar | కలెక్టరేట్, ఏప్రిల్ 3 : పెన్షనర్ల పౌర సేవల సవరణ (సీసీఎస్) బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, గాన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ అ�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్ర�
Protest | ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలివిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులను నిండా
‘అసలే చాలీ చాలని వేతనాలు.. 14 నెలలుగా ఇస్తలేరు. మేమంతా బతుకుడెట్లా.. పూట గడవడం దినదిన గండంగా మారింది. వేతనాలు వెంటనే విడుదల చేయాలి’ అంటూ పారిశుధ్య కార్మికులు (ఎన్ఎంఆర్) డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని సీఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ శివారులో పలువురు నిరుపేదలు గత ఆరు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి తాగునీటి వసతి కల్పించాల�
Nizamabad | హైదరాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భ