హక్కుల కోసం పోరుబాట పట్టిన ఆశ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. వారం పది రోజులుగా నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్ట్లతో అణచివేస్తున్నది. తాజాగా హైదరాబాద్ ఆరోగ్య శాఖ కమిషనరేట్ ము
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో శనివారం భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో అసంఘటిత నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు.
డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వసతి గృహాల్లో పనిచేసే కార్మికులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెం డో రోజూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమ�
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండావాసులు ఆగ్రహం వ్యక్త�
సాగునీటి కోసం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇందుప్రియాల్ చౌరస్తా వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరురాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కసాన�
AAP Protest | దేశ రాజధాని ఢిల్లీలో కొలువైన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని ఆరోపించింది. ఆప్ కార్యకర్తలు బుధవారం ఢిల్లీలోని పలు చోట�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు స్కూటీలు, ల్యాప్టాప్లు, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి (Thungathurthy) మండల కేంద్రంలో విద్యార్థులు
అధిక పనిగంటలపై బెంగళూరు టెకీలు నిరసనకు దిగారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బెంగళూరు పోలీస�
stage collapse | కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా వేదిక కూలిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Minority Leaders Protest | మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు.
చేతకాకపోతే గద్దె దిగాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు (Dairy Farmers) విరుచుకుపడ్డారు. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు బాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ �