వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న 61 పంచాయతీల్లో మొదట 33 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం న�
Lorry Drivers | ఇవాళ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట చార్మినార్ బ్రూవరీస్ బీర్ పరిశ్రమ ఎదుట హైదరాబాద్ లారీ అసోసియేషన్ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. గత కొన్నేళ్లుగా బీర్ పరిశ్రమలో లోడింగ్ సేవలంద
సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్టైం అధ్యాపకులు (Part time Lecturers) సెక్రటేరియట్ను ముట్టడించారు.
ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన స్లాట్బుకింగ్ విధానంపై నిరసిస్తూ దస్తావేజు లేఖరులు మంగళవారం ఆందోళన చేశారు. బుధవారం సహాయ నిరాకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి 21 వరకు దస్తావేజు పనులు చేయవద్దని తీ
ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం రాత్రి నిడమనూరు (Nidamanuru) మండలం బొక్కమంతలపాడు గ్రామంలో జరిగింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రాణాదివ్యనగర్లో గ్యాస్బండ, కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు.
Protest | బీహార్ (Bihar) లో ఎన్డీఏ సర్కారు (NDA govt) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ (NSUI), ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ (Palayan Roko, Naukri Do) పాదయాత్ర నిర�
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం (CMP) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఎ�
నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగ
Microsoft : మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ ఇద్దరు ఉద్యోగుల్ని తొలగించింది. కంపెనీ 50వ వార్షికోత్సవంలో ఆ ఇద్దరూ నిరసన వ్యక్తం చేశారు. ఇబితల్ అబొసాద్ , వనియా అగర్వాల్ ను టర్మినేట్ చేస్తూ మైక్రోసాఫ్ట్ �
మూడెకరా ల్లో సాగు చేసినా రైతు భరోసా అందలేదని రైతులు నిరసనకు దిగారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడంకు చెందిన రైతులు కాసు లింగయ్య, లింగనబోయిన కుమార్, బొంకూరి సోమయ్య, కత్తుల సంపత్, మూడెకరాల�
గ్రామ పంచాయతీలకు కార్మికుల సమ్మె సెగ తగిలింది. గత 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు సమ్మె బాట పట్టారు. విధులు పక్కన బెట్టి పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతుందగా అలి