నిజామాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో చనిపోయిన ఏవో �
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం, ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయలోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు, కాంగ్రెస్ నేతలకు నిరసనసెగ తగిలింద�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్య వైఖరితోపాటు ధాన్యం కాంటా వేస్తలేరని ఆందోళన చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసి
ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందుల�
నిబంధనలకు విరుద్ధంగా సొంతిండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంపై జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో దళితులు నిరసన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాను సర్వే చేసేందుకు శనివారం అధికారులు రెండు ట
అలవిగానీ హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోంది. అరకొరగా ఇస్తున్న కొన్ని పథకాలను పూర్తిగా అనర్హులకే కట్టబెడుతోంది.
ర్పిన్ కార్మికుల పట్ల పాలిస్టర్ యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం వార్పిన్ కార్మికులు ధర్నా �
రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపడంతోపాటు రైల్వేలో ప్రయాణికుల భద్రతపై రక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో కొంతమంది ధాన్యానికి వ్యాపారులు టెం డర్లు వేయలేదని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్కు అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులు 10,205 క్వ�
సిద్దిపేట జిల్లా (Siddipet) రాయపోల్ మండల పరిధిలోని గుర్రాల సోఫా వద్ద రైతులు రోడ్డుపైన ధర్నా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు తమ పంట పొలాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రామారం, ఇందు
కొనరావుపేట : మామిడిపల్లి, ఏనుగల్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కొనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఏనుగల్ రోడ్డు పై రైతులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగించి.. అర్హులకే ఇండ్లు కేటాయించాలని కోరుతూ జూలూరుపాడు మండలం బేతాళపాడు పంచాయతీ పరిధిలోని రేగళ్లతండాకు చెందిన గిరిజనులు శనివారం వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి బేతాళపాడు గ్రామ పంచాయతీలోని రేగళ్లతండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని నిరసన తెలియజేస్తూ శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. వీరిలో �
Dumping yard | డంప్ యార్డ్ హఠావో-కరీంనగర్ బచావో అనే నినాదంతో కోతిరాంపూర్, వరసిద్ధి నగర్ కాలనీ వాసులు కాలనీ నుండి స్వచ్ఛందంగా కోతి రాంపూర్ చౌరస్తా నుంచి డంప్ యార్డ్ వరకు శాశ్వతంగా పరిష్కారం కోసం మానవహరంగా బయలుదేర�