Mother Dairy | మూడు నెలలకు సంబంధించిన పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ముషపట్ల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన నిర
హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్ రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాళాలు పగలగొట్టి ఇంటిలోపలికి వెళ్లారు. తమక�
Farmers Protest | కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. హేమావతి ఎక్స్ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చెపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు మఠాలకు చెందిన వారు ఈ నిరసనలో ప
Seed cotton farmers | విత్తన పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ (Ranjith Kumar) ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చుని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భీమరపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎస్సారెస్పీ డి 86 కాలువలో పూడికతీత పనులు జరుగుతుండగా ఆ వర్కు ఐడీని తమకు కేట�
గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట
BRS Protest | సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకు అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
Waqf Amendment Bill | కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదిలాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారీ మానవహారం చేపట్టి నిరసన తెలిపారు.
దేశానికి వెలుగులు పంచిన బొగ్గుట్ట మనుగడ కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు అబ్దుల్నబీ, సారయ్య, వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్, క్లింట్ రోజ్, రాంసింగ్ అ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి శనివారం నిరసన తగిలింది. మండల పర్యటనలో భాగంగా పాతర్లపాడులో రోడ్డు విస్తరణ పనుల శంకుస�
Grain procurement | ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఖానాపూర్ఎమ్మెల్యే వెడమ బొజ్జును రైతులు నిలదీశారు.
అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలని బూటకపు ఎన్ కౌంటర్లకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని ఐఎఫ్టీయూఅధ్యక్షులు ఐ కృష్ణ, సీపీఐ�