అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లిలోని వందపడకల దవాఖాన కాంట్రాక్ట్ కార్మికులు ఆకులు తింటూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్య
కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఐటీయూ, సీపీఐల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశ వర్కర్లు ధర్నాలు నిర
మూడు నెలల క్రితం చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట, భద్రాచలం, ఇల్లెందు జీసీసీ కార్యాలయాల ఎదుట జీసీసీ హమాలీలు రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. వీరికి పలు సంఘ�
ప్రజాభవన్ శుక్రవారం ఆందోళనలతో దద్దరిల్లింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ 2008 బాధితులు, వీఆర్ఏల వారసులు నిరసనలు చేపట్టారు. రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి.
తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలన్న డిమాండ్తో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హనుమకొండలో శివుడు,
ఇచ్చిన హామీ మేరకు తమకు కూలి రేట్లు పెంచాలంటూ పౌరసరఫరాల శాఖ గోదాముల హమాలీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి వారంతా విధులు బహిష్కరించి, న
దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మతతత్వ ఫాసిస్టు అయిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు దేశంలో ఉన్న అన్ని ప్రజ�
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు.
సుమారు పదేండ్ల పాటు సుభిక్షంగా వర్ధిల్లిన తెలంగాణ 2024లో అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నది. దీంతో కొత్త ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత�
గౌలిపురా మున్సిపల్ కబేళాను కాపాడాలని, భూ కబ్జాదారులతో కుమ్మక్కైన బల్దియా అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆరె కటిక సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టార
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. రూ. 1400కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద గాంధీ టోపీలు పెట్టుకొని మౌ