YCP Protest | చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.
తమను క్రమబద్ధీకరించి, సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు ఆగవని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్ స్పష్టం చేశారు.
పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అంతకు ముందు జంగమాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం, సర్పంచ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలివ్వాలని ఓ మాజీ హోంగార్డు (Home Guard) ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిగేది లేదంటూ హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం వద్ద టవర్పైకి ఎక్�
విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ
India Bloc MPs : ఇండియా కూటమి ఎంపీలు.. ఇవాళ బ్లూ రంగు దుస్తుల్లో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ర్యాలీ తీశారు. షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి ని
పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండోరోజూ మంగళవారం క�
రంగారెడ్డి కలెక్టర్రేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. ప్రభుత్వ విధానాలపై ప్రజాసంఘాల నేతలు ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన�
Bees attack | సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు �
Protests in Kolkata | లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు బెయిల్పై కోల్కతాలో నిరసనలు వెల్లువెత్తాయి. బాధిత ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు, పలు వైద్య సంఘాలు, రా�
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రాణాలు ఫణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహిరిస్తూ నాశనం చేస్తున్నదని నల్లగొండ, నకిరేకల