NTPC Ash Loading | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మల్యాలపల్లి బూడిద చెరువు నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న లోడింగ్ చార్జీలు రూ.4,600 చెల్లించబోమని, ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం లారీల అసోసియే
సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం కాకతీయ మెడికల్ కాలేజీ గరల్స్, బాయ్ హాస్టల్స్ సిబ్బంది కళాశాల ముందు నిరసన తెలిపారు.
కట్టుకున్న భర్త, అత్తింటివారు వేధిస్తున్నాడని ఓ భార్య ఆందోళనకు దిగింది. అత్తగారింటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో శనివారం ఉదయం చోటు చేసుక�
కట్టుకున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన అత్తగారింట్లో వేధింపులు అధికం కావడంతో ఓ ఇల్లాలు ఇంటిముందు బైఠాయించి ధర్నాకు దిగింది. ఈ సంఘటన హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని
Medak | ప్రాణాలైనా ఇస్తాం.. సెల్ టవర్ను వేయనీయమని స్థానికులు తేల్చిచెప్పారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్స్ఖేడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థా�
Peddapalli | చేసిన పనికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడటం లేదంటూ ఎలిగేడు మండల కేంద్ర ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం(Eligedu MPDO office) ముందు బైఠాయించారు.
యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో పాడి రైతులకు పాల బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మాల్ మదర్ డైరీ సంస్థ సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ�
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దవాఖానలో సూపరింటెండెంట్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదిం�
Nepali Students Protest | ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని ఆ
Cell tower | తమపై భౌతిక దాడికి పాల్పడిన సోదరుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ
పురుగుల మందు డబ్బాతో ఓ సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసనకు దిగాడు.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను (School Fees) నియంత్రించాల్సిన ప్రభుత్వం చోధ్యం చూస్తున్నది. ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏటా ఇబ్బడి మ�
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై జరిగిన దాడికి (Attack on Woman Judge) నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి సంఘీభావం తెలిప
కులగణన సర్వే తప్పుల తడకపై మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధంకావాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వినతిపత్రాలు ఇవ్వాలని, 23న ఎమ్మెల్యేల ఇండ్
PHC Centre | ఆదిలాబాద్ జిల్లా కన్నేపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వినోద్ కుమార్ శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్ , బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు.