కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ (Khalistan) వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఆలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భా�
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన తాజా మాజీ సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. ‘చలో హైదరాబాద్' శాంతియుత నిరసనకు సిద్ధమైన వారిని ఎక్కడి కక్కడ పోలీసులతో అరెస్టు చేయించింది. సోమవారం తెల్లవారుజాము ను�
‘చెప్పుకోవడానికే పోలీసు ఉద్యోగం.. చేసేది మాత్రం వెట్టిచాకిరి. గడ్డి తీయాలి, రాళ్లు ఎత్తాలి.. సెలవుల్లేకుండా పని చేయాలి. కుటుంబాలకు దూరంగా ఉండాలి. మా సమస్యలు చూడలేక ఇంటోళ్లు విడాకులు ఇచ్చి వెళ్లిపోతామంటున�
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో ప్యాకేజీ పను�
తెలంగాణ సచివాలయం వద్ద బందోబస్తు నిర్వహించే సెక్యూరిటీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రత్యేక పోలీసు విభాగం నుంచి టీజీ ఎస్పీఎఫ్కు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం
Telangana | రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా ఉంది. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్త�
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రాస్తారోకోలు, ధర్నాలు చేయగా నేడు ఏకంగా కానిస్టేబుళ్లు నిరసనబాటపట్టార
Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల దీనస్థితిపై వారి కుటుంబసభ్యులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన వేళ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సచివాలయం వద్ద ధర్నా చేసేందుకు వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్లను అర�
KTR | దద్దమ్మ పాలనలో తెలంగాణ రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిక్కుమాలిన పాలనలో జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని విమర్శించారు.
వారంతా పోలీసుల భార్యలు.. తమ భర్తలు పడుతున్న ఇబ్బందులను చూడలేక రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఊగిపోయిన పెద్దలు ఆ �
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటికీ సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ �
రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా చివరి వరకు అడ్డుకుంటామని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా రామన్నపేటలో అంబు�
పెండింగ్లో ఉన్న సాలర్షిప్లు, ఫీజురీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నాలు నిర్వహ