Group-1 | రాష్ట్రంలోని గ్రూప్-1 (Group-1)నియామకాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం అభ్యర్థుల ఉద్యోగావకాశాలను దెబ్బతీసే జీవో 29ని(G.O 29) వెంటనే రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ నరసింహారావు డిమాండ్ చే�
ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం వల్లే గంగారెడ్డి లాంటి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యార్థులకు ఫీజు బకాయిలు నాలుగు వేల కోట్లు చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిటకిటలాడుతుందని, మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లను కేటాయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మాజీ ఎంపీ, బీసీ
Warangal | కానిస్టేబుల్స్తో వెట్టిచాకిరి చేయిస్తూ కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్(Warangal )జిల్లాలోని నాలుగో బెటాలియన్(Fourth Battalion) వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు (Co
ఉద్యోగాలు ఇవ్వాలనో, తమ సమస్యలు పరిష్కరించాలనో యువతులు ర్యాలీలు తీయడం సహజం. కానీ, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం కొందరు యువతులు వినూత్న ర్యాలీ నిర్వహించారు.
IIT Roorkee | ఉత్తరాఖండ్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలోని హాస్టల్ మెస్లో ఎలుకల బెడద ఎక్కువైంది. కిచెన్లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమని
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేదాక కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణ,కార్యదర్శి యాద రామకృష్ణ సోమ�
Nirmal | ఎనిమిది నెలలుగా జీతాలు లేవు. ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చివరికి పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మున్సిపల్ కార్మికులు(Municipal workers) ఆవేదన వ్య
రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎత్తారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అర్వపల్లి మండల
తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ గేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా