జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలి�
రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవో�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. బుధవారం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనగా, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం నిర్వహించిన సభ పరిస్థితి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. చాటింపు గొప్పగా ఉన్నా.. సభ చప్పగా సాగడం�
Minister Dayakar Rao | 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ములుగు జిల్లాకు ఏం చేశారని.. ఏనాడైనా ప్రశ్నించారా? అంటూ కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రియాంక గాంధీలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే (DMK) ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ (Women's Rights Conference) జరుగుతున్నది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని యాపిల్ రైతులు ఇ
అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్పై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తప్పుపట్టారు.
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆసక్తి కనబరుస్తున్నది. ఈ మేరకు త్వరలో పార్టీ హైకమాండ్కు ప్�
Sanjay Raut | ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాన మంత్రి నరేంద్ర మ�
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్
Jupally Krishna rao | మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పరిస్థితి దారుణంగా తయారైంది. కాంగ్రెస్ చేరేందుకు ఆయన పెట్టుకున్న ముహూర్తాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. గత నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్ర�