‘తెలంగాణకు తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ వల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. సకల జనులంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి అబద్ధాలు వల్లెవేస్త�
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పెద్ద ఫ్లాప్ షో అని, ఆ సందర్భంగా రాహుల్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలి�
రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవో�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. బుధవారం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనగా, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం నిర్వహించిన సభ పరిస్థితి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. చాటింపు గొప్పగా ఉన్నా.. సభ చప్పగా సాగడం�
Minister Dayakar Rao | 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ములుగు జిల్లాకు ఏం చేశారని.. ఏనాడైనా ప్రశ్నించారా? అంటూ కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రియాంక గాంధీలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే (DMK) ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ (Women's Rights Conference) జరుగుతున్నది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని యాపిల్ రైతులు ఇ
అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్పై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తప్పుపట్టారు.
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆసక్తి కనబరుస్తున్నది. ఈ మేరకు త్వరలో పార్టీ హైకమాండ్కు ప్�